చిత్రం : మల్లీశ్వరి (1951) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దేవులపల్లి నేపధ్య గానం : ఘంటసాల, భానుమతి
పల్లవి:
ఓ....ఓ... హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి ఓ.....హోరుగాలి కారుమబ్బులు హోరుగాలి కారుమబ్బులు... ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు.. ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... గలగల గలగల కొమ్ముల గజ్జెలు.. ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... వాగులుదాటి.. వంకలు దాటి.. ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
No comments:
Post a Comment