చిత్రం : డబ్బుకు లోకం దాసోహం (1973) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సినారె నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
నువ్వూ... నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట నువ్వూ నేనూ పలికింది ఒకే మాట... ఒకే మాట ఆ బాట రెండుగా చీలిపోయెనా ఆ మాట నేటితో తీరిపోయెనా.. ఆ బాట రెండుగా చీలిపోయెనా ఆ మాట నేటితో తీరిపోయెనా నువ్వూ.. నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట
చరణం 1 :
మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా
ఆ కిరణాలుదయిస్తే.. ఆ నిజమే ఋజువైతే కమ్ముకున్న తెరలన్నీ కరిగిపోక ఆగునా.. కరిగిపోక ఆగునా
No comments:
Post a Comment