చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
జయము.. జయము.. దిగ్విజయము కలుగు
అంబ పలుకు జగదంబపలుకు... బెజవాడ కనకదుర్గ పలుకు
శ్రీశైలం బ్రమరాంబ పలుకు
జయము కలుగు.. శుభోజయము కలుగు
కొండల కోనల సూరీడు.... కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు
కొండల కోనల సూరీడు.... కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు
చరణం 1 :
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ మావిగుబురు... హెహె.. ఆ సింత సిగురు..హెహెహెహెహేయ్
ఆ ఎనక పిలిచేటి ఏరు...
పదవే... పదవే... పదవే.... పిలిచే పచ్చని బీడు
కదిలే గొత్తెల బారు
ఆ... ఆ.. ఆ... ఆ...ఓ..ఓ..ఓ...
చరణం 2 :
కొమ్మల రెమ్మల కదిలేనూ... నెమ్మదిగా పిల్లగాలి
నల్లమలల పిల్లగాలి...
తోటకు సింతల సిగురుంది... పూతకు మావిడి పూవ్వుంది
లేత చింత చిగురల్లే... కోతకొచ్చిన వయసు
ఆ... ఆ... ఆ... ఆ...
పూతామావిపిందల్లే పూతకొచ్చిన పడుచు
ఆ... ఆ... ఆ... ఓ...ఓ...ఓ...
ఊగు... దాన్ని లాగేవు కొంటే కోనంగు...
మత్తెక్కి చూసేవు నువ్వు... నిన్ను మక్కెలిరగ తన్నేరు చూడు
ఆ... ఆ... ఆ.. ఆ... ఓ... ఓ.. ఓ...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2088
No comments:
Post a Comment